West Godavari District: ప.గో. జిల్లాలో డమ్మీ ఈవీఎంల కలకలం!

  • హైదరాబాద్- విశాఖకు డమ్మీ ఈవీఎంల తరలింపు 
  • నరసన్నపాలెంలో పోలీసుల తనిఖీలు
  • 350 డమ్మీ ఈవీఎంల పట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టిస్తున్నాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 350 డమ్మీ ఈవీఎంలను పోలీసులు పట్టుకున్నారు. ఈ డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తుండగా వీటిని పట్టుకున్నట్టు సమాచారం. 

More Telugu News