Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

  • ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు జరగనున్న ఎన్నిక
  • ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 12న పోలింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల, మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఫిబ్రవరి 28, నామినేషన్ల పరిశీలన మార్చి 1, నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 5 అని పేర్కొంది.  

More Telugu News