చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్లకు బీజేపీ కొత్త పదవులు
- ముగ్గురికీ జాతీయ ఉపాధ్యక్ష పదవులు
- ఉత్తర్వులు జారీ చేసిన అమిత్ షా
- ఇటీవల ఎన్నికల్లో ముగ్గురూ ఓటమి
ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గతనెలలో చౌహాన్ మాట్లాడుతూ.. తనకు మధ్యప్రదేశ్లోనే బాగుందని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. అంతలోనే ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.