governer: గవర్నర్ ని కలిసిన సీఎం కేసీఆర్

  • గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్
  • పార్టీ శ్రేణులతో భేటీ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం
  • కేసీఆర్ ని అభినందించిన గవర్నర్

తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం, గవర్నర్ నరసింహన్ ని సీఎం కేసీఆర్ కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లి ఆయన్ని మర్యాదపూర్వకంగా కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ ని ఆయన అభినందించారు.ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.

More Telugu News