యాపిల్ 'కొరికినట్టు' ఎందుకుంటుంది?: యాపిల్ కంప్యూటర్ లోగో కథా కమామీషు!
- భిన్నంగా కనిపించే కంపెనీ లోగో
- ప్రత్యేక కారణంతోనే ఆవిష్కరణ
- రోబ్ జనోఫ్ దీని రూపకర్త
ఇక, లోగో సృష్టికర్త జనోఫ్ అలా రూపొందించడానికి ఓ కారణం ఉందట. కంప్యూటర్ సైన్స్ పండితుడైన ఎలన్ టర్నింగ్ మహనీయుడు 1954లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని మృతదేహం పక్కన సగం కొరికిన విషంతో నిండిన యాపిల్ పండు దొరికింది. టర్నింగ్ దాన్ని తిన్నాడని తెలిసింది. టర్నింగ్ కొరికినప్పటికీ యాపిల్ తాజాగానే ఉంది. కాస్త కొరికినా యాపిల్ స్వరూపం మారిపోదని గుర్తించినందునే జనోఫ్ కంపెనీ లోగోను అలా రూపొందించాడంటారు. మొత్తం మీద లోగో సృష్టికర్త జనోఫ్, కంపెనీ యజమాని స్టీవ్జాబ్స్ అభిప్రాయాలు కలవడంతో యాపిల్ లోగో ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతోంది.