ముగిసిన రాహుల్ మానససరోవర యాత్ర... ఢిల్లీకి రాగానే రోడ్డుపై నిరసన!
- గత రాత్రి ఢిల్లీ చేరుకున్న రాహుల్ గాంధీ
- పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా ర్యాలీ
- రాజ్ ఘాట్ వరకూ పాదయాత్రతో నిరసన
కాగా, కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో సంబల్ పూర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైలు పట్టాలపైకి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రైళ్లను అడ్డుకున్నారు. స్టేషన్ కు తాళం వేసి, ప్రయాణికులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేశారు.