bharat bandh: రేపటి భారత్ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు

  • బంద్ కు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ సంఘీభావం
  • అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలకు సిద్ధం
  • ఆర్టీసీ నష్టాలకు డీజిల్ ధరల పెరుగుదలే కారణమన్న కార్మికులు

రేపటి భారత్ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ బంద్ కు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ సంఘీభావంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నష్టాలకు డీజిల్ ధరల పెరుగుదలే కారణమని కార్మిక సంఘాలు విమర్శించాయి.

More Telugu News