Bakrid: బక్రీదు సెలవులో మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

  • 22 నుంచి 23కు మారిన బక్రీద్ సెలవు
  • 23నే ఈద్-ఉల్-జుహా
  • కేంద్రం తాజా ఉత్తర్వులు

బక్రీదు సెలవులో మార్పు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ నెల 22న బక్రీద్ సెలవుగా గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే 23న ఈద్-ఉల్-జుహాను జరుపుకోనున్నట్టు కేంద్రం దృష్టికి రావడంతో బక్రీద్ సెలవును 22 నుంచి 23కి మారుస్తూ తాజాగా మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News