తొలి టెస్ట్లో బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఆసక్తిగా చూసిన ప్రేక్షకులు!
- కండరాలు పట్టేడయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న షమీ
- బంతి అందుకుని పూర్తి చేసిన కోహ్లీ
- ఆసక్తిగా చూసిన క్రికెటర్లు, ప్రేక్షకులు
దీంతో ఆ ఓవర్ను పూర్తిచేసే బాధ్యతను కోహ్లీ తీసుకుని బంతిని అందుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క బంతిని వేసి ఓవర్ పూర్తిచేశాడు. బంతిని ఎదుర్కొన్న డిక్వెల్లా డిఫెన్స్ ఆడాడు. కాగా, మూడో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిరోషన్ డిక్వెల్లా 14, దినేశన్ చండీమాల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది.