: ముద్రగడ కూడా జగన్ తో పాటు ప్రచారానికి వస్తే బాగుండేది: చంద్రబాబు

కాకినాడ కార్పొరేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ప్రచారానికి వచ్చుంటే... ఫలితం మరోలా ఉండేదని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశానికి చెందిన ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ తో పాటు ముద్రగడ కూడా ప్రచారానికి వస్తే చాలా బాగుండేదంటూ కామెంట్ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో కాకినాడ నేతలు రిలాక్స్ అయ్యారని... అయితే, తాను వారిని హెచ్చరించి, పరుగులు పెట్టించానని అన్నారు.

More Telugu News