: ఈ-గవర్నెన్స్ ను విస్తరించనున్న అఖిలేష్ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ లో ఐటీ, ఈ-గవర్నెన్స్ సేవలను మరింత విస్తరించాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రామినెంట్ కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ తో సమావేశాన్ని నిర్వహించారు. స్కిల్ డెవలప్ మెంట్, కంప్యూటర్ డెవలప్ మెంట్ తదితర అంశాలపై చర్చించారు. అన్ని ప్రభుత్వ విభాగాలను కంప్యూటరీకరణ చేసే యోచనలో అఖిలేష్ ఉన్నారు.

More Telugu News