: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

More Telugu News