: 19వ తేదీన తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న ఈ సర్వేలో 84 లక్షల కుటుంబాల వివరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఎస్ ప్రభుత్వం పేర్కొంది. సర్వే నిర్వహణ కోసం ఈ నెల 11న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉద్యోగులకు ఒక్క రోజు శిక్షణను ఇవ్వనున్నారు. సర్వే నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రెండు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. సర్వే చేసిన ఇళ్లపై తెలంగాణ రాజముద్ర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

More Telugu News