విశాఖ శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

Related image

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామివారికి పుష్పభిషేకం సమర్పించారు. హైదరాబాద్ జలవిహార్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

More Press Releases