: తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త!

తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త. మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవ వేతనాలను త్వరలోనే పెంచనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటన చేశారు. ఒక సారి ఎమ్మెల్యే అయిన వారికి రూ.40 వేలు, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వారికి రూ.50 వేలు, అదే కనుక, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారికి రూ.60 వేలు చొప్పున గౌరవ వేతనం పెంచనున్నట్టు ఈటల పేర్కొన్నారు.

More Telugu News