: పోలీసుల అదుపులో మావోయిస్టులు?

వరంగల్ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో ప్రజా ప్రతిఘటనకు చెందిన నలుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారెవరో ఇంకా తెలియడం లేదు. అయితే నక్సలైట్లను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.

More Telugu News