: మీ సేవలో మరో 17 సేవలు

మీ సేవ కేంద్రాలలో కొత్తగా 17 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో వీటిని అధికారికంగా ప్రారంభించారు. పదో తరగతి మెమోల జారీ తదితర సేవలు వీటిలో ఉన్నాయి.

More Telugu News