ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జాతిపిత మహత్మాగాంధీని కించపరిచేలా మాట్లాడినందున రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.