మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్కి అస్వస్థత
- శింగనమల వైసీపీ సమన్వయకర్త శైలజానాథ్ కు వైరల్ ఫీవర్
- హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి
- జ్వరంతోనే 'అన్నదాత పోరు' కార్యక్రమంలో పాల్గొన్న శైలజానాథ్!
ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే శైలజానాథ్... ఇటీవల వైసీపీ నిర్వహించిన 'అన్నదాత పోరు' కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.