నాలుగున్నర ఎకరాలకు 3.5 వేల కోట్లు.. ఎక్కడంటే!
- ముంబైలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసిన ఆర్బీఐ
- స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు
- మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి భూమి స్వాధీనం
- ఈ ఏడాది ఇదే రికార్డు ధర అంటున్న రియల్ ఎస్టేట్ వర్గాలు
వేలం వేసేందుకు ప్రయత్నం..
ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ల్యాండ్ ను వేలం వేయాలని భావించింది. గతేడాది ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. అయితే, ఆర్బీఐ తన హెడ్ క్వార్టర్స్ ను విస్తరించుకోవాలని భావించి ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించింది. దీంతో మెట్రో కార్పొరేషన్ ఈ భూమిని వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుని ఆర్బీఐకి విక్రయించింది.