పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్శిటీలో ప్రమాదం
- పోచారం పీఎస్ పరిధిలో ప్రమాదం
- స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలు
- ఇద్దరు కూలీల పరిస్థితి విషమం
యూనివర్శిటీ సిబ్బంది మీడియాను కూడా లోపలకు అనుమతించలేదు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు.