పాకిస్థాన్కు మరోసారి అసదుద్దీన్ ఒవైసీ చురకలు
"చైనా నుంచి అద్దెకు తెచ్చుకున్న విమానాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తమ రహీమ్ యార్ ఖాన్ వాయుస్థావరంలో ల్యాండ్ చేయగలరా?" అని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ ఎయిర్బేస్ ఇటీవల భారత్ చేసిన దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలోనే పాక్ను ఎద్దేవా చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. దీనిపై 'ఎక్స్' యూజర్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.