ఉగ్రదాడి వేళ.. సొంత దేశంపై పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం.. సిగ్గు పడాలంటూ ధ్వజం!
"పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్ పాత్ర నిజంగా లేకపోతే, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? మీ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి? ఎందుకంటే లోతుగా మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారిని పెంచి పోషిస్తున్నారు. సిగ్గు పడాలి" అని కనేరియా ధ్వజమెత్తారు.