గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత

గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత

Vanajeevi Ramayya Padma Shri Awardee Passes Away
          
మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన ఆయన ఇంటి పేరే వనజీవి అయింది. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. కోటికిపైగా మొక్కలు నాటిన రామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
Advertisement
Vanajeevi Ramayya
Padma Shri Awardee
Plant Lover
Khammam District
Reddipalli
Environmentalist
Tree Plantation
India
Death
Heart Attack

More Telugu News