త్రిపుర సీఎం సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
- ఏకంగా 150 కిలోమీటర్లు రైలు జర్నీ చేసిన సీఎం మాణిక్ సాహా
- రాజధాని అగర్తల నుంచి ధర్మానగర్ వరకు ప్రయాణం
- ధర్మానగర్లో 45 అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అగర్తలలో రైలెక్కిన వైనం
పదుల కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్లు ఉపయోగించే సీఎంలు ఉన్న ఈ రోజుల్లో మాణిక్ సాహా ఇలా లాంగ్ ట్రైన్ జర్నీ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో కనెక్టివిటీ పెరిగిందని తెలియచేయడంతో పాటు తన సింప్లిసిటీని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రయత్నం సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి.