ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని విద్యార్థినులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని నాగాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.