చెన్నై శ్రీవారి ఆలయంలో విదేశీ కరెన్సీ దారి మళ్లింపు... టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్ పై వేటు
- చైన్నైలోని శ్రీవారి ఆలయంలో పరకామణిలో ఉద్యోగి చేతివాటం
- సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్
- విజిలెన్స్ విచారణలో తప్పు చేసినట్టు తేలిన వైనం
దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించిన టీటీడీ ఈవో శ్యామలరావు... అతడు తప్పు చేసినట్టు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, కృష్ణకుమార్ పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని దారిమళ్లించినట్టు తెలిసింది.