Sun 12:56 ఫుల్ లెంగ్త్ కామెడీ.. 'మజాకా' ట్రైలర్ అదిరిపోయిందంతే..! సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన కాంబోలో 'మజాకా' కీలక పాత్రల్లో రావు రమేశ్.. హీరోయిన్గా రీతువర్మ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా Read full story
Thu 15:34 అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ముందడుగు రూ. 2534 కోట్ల ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేసిన సీపీడబ్ల్యూడీ ఆమోదం కోసం కేంద్ర కేబినెట్కు చేరిన ఫైల్ అమరావతికి అండగా ఉంటామని ఏపీ బీజేపీ ప్రకటన ప్రాజెక్టుతో ఒకేచోట కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు Read full story
Thu 15:25 జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం Read full story
Thu 15:23 మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న వెంకయ్య భౌతిక దాడులు మంచి పద్ధతి కాదని వ్యాఖ్య మాతృభాషను మర్చిపోకూడదని హితవు Read full story
Thu 15:13 లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం హెజ్బొల్లా నేత నయీమ్ ఖాసిం కార్యదర్శి అలీ యూసఫ్ హర్షీ హతం బీరుట్లో దాడి చేసి హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మరుసటి రోజే ఈ ఘటన లెబనాన్లో 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు Read full story
Thu 15:13 హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హర్మూజ్ను తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన అప్పటికే హర్మూజ్ను దాటిన గ్రీక్, లైబిరియా నౌకలు మరో నౌక దాటే సమయానికి హర్మూజ్ మూసివేత Read full story
Thu 15:09 కృష్ణపట్నం తీరంలో హై అలర్ట్: తమిళనాడు బోటు సీజ్ తీర ప్రాంత భద్రతపై చంద్రబాబు కీలక ఆదేశాలు నిఘాను కట్టుదిట్టం చేసిన టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు నాలుగు అక్రమ బోట్ల స్వాధీనం Read full story
Thu 14:53 కోహ్లీతో పోలిక... జర్నలిస్టుపై బాబర్ అజామ్ ఆగ్రహం! విరాట్ కోహ్లీతో పోలికపై అసహనం వ్యక్తం చేసిన బాబర్ అజామ్ ఇలాంటి చర్చలు ఇక ఆపాలని జర్నలిస్టుకు ఘాటుగా సూచన పీఎస్ఎల్లో మ్యాచ్ను ఫినిష్ చేయలేదన్న విమర్శలపై స్పందన ఛేజింగ్లో కోహ్లీలా రాణించలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆగ్రహం Read full story
Thu 14:46 కేరళలో భారీగా పోలింగ్... మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదవుతున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకే దాదాపు 50 శాతం ఓటింగ్ పూర్తి 80 శాతం మార్క్ దాటి రికార్డు సృష్టిస్తుందని అంచనా గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా పెరిగిన ఓటింగ్ శాతం భారీ ఓటింగ్తో రాజకీయ పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ Read full story
Thu 14:34 బెంగాల్లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ ఐదేళ్ల క్రితం నాటి నందిగ్రామ్ ఫలితమే ఇప్పుడు బెంగాల్ అంతటా వస్తుందన్న మోదీ బెంగాల్ అభివృద్ధికి, చరిత్ర తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్న ప్రధాని బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్యలు Read full story