తన భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై భర్త రాళ్ల దాడి
- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘటన
- వివాహితకు ఫోన్ చేసి ఆసుపత్రి వద్దకు పిలిపించుకున్న ప్రియుడు
- ఆపై ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా చూసి స్నేహితులతో కలిసి భర్త దాడి
ఈ గొడవను చూసి ఆసుపత్రి భద్రతా సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఇంద్ర నుంచి వివరాలు సేకరించారు. రాళ్ల దాడిలో గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా యువకుడితో తన భార్య చనువుగా ఉంటోందని, యువకుడు తన భార్యకు మెసేజ్లు పంపుతున్నాడని వివాహిత భర్త ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.