మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి: డోలా బాల వీరాంజనేయ స్వామి
- వైసీపీ నేతలు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారన్న డోలా
- తప్పు చేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదని వ్యాఖ్య
- విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణ
కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడుస్తోందని... ఇప్పటి వరకు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పారు. నష్ట నివారణ కోసమే వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.