శ్రీవారి ఆలయం ముందు వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి అనుచరుడి ఫొటోషూట్!
ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై వంశీధర్రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. ఇంత జరిగినా టీటీడీ విజిలెన్స్ విభాగం పట్టించుకోనట్టు వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వంశీధర్రెడ్డి, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.