ఈడీ ఎదుట విచారణకు హాజరైన అజారుద్దీన్
- హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన అజారుద్దీన్
- తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్న అజార్
- రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
విచారణ అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ... తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.