తెలంగాణలో వరద బాధితులకు ఉద్యోగ సంఘాల విరాళం... రూ.100 కోట్లు
- బాధితులను ఆదుకోవడం కోసం ముందుకొచ్చిన ఉద్యోగ సంఘాలు
- ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయం
- విరాళం ప్రకటించిన ఉద్యోగ సంఘాల నేత లచ్చిరెడ్డి
వర్షాల కారణంగా మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం చుట్టూ మంజీరా వరద చేరింది. దీంతో ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిని అర్చకులు మూసేశారు. మంజీరా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో ఎప్పుడైనా భారీగా వరద వచ్చే అవకాశముంది. అధికారులు అప్రమత్తమయ్యారు.