బంగ్లాదేశ్లో దారుణం... హోటల్కు నిప్పు... 24 మంది సజీవదహనం!
- 21 రోజులుగా విద్యార్థి సంఘాల ఆందోళనలు
- జషోర్ జిల్లాలో ఓ హోటల్కు నిప్పు
- మృతి చెందిన 24 మందిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు
21 రోజులుగా విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.