ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే: మోహన్ బాబు
- రేపు గురు పౌర్ణమి
- మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
- సోషల్ మీడియాలో ప్రకటన చేసిన మోహన్ బాబు
"రేపు ఆదివారం 2024 జులై 21న గురు పౌర్ణమి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో నెలకొన్న సాయినాథుని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే. సాయినాథుని సేవ సర్వ సద్గురు సేవ... జై సాయి రామ్" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.