Singareni Collieries Company: సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త

Good News for Singareni workers

  • వారసుల గరిష్ఠ వయోపరిమితి పెంపు
  • 35 ఏళ్ల నుంచి 40కి పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం
  • 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడి

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40కి పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిర్ణ‌యాన్ని 2018 మార్చి 9వ తేదీ నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు సింగ‌రేణి యాజమాన్యం వెల్ల‌డించింది.

  • Loading...

More Telugu News