ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు: ప్రధాని మోదీ
- ఏపీలో బ్రహ్మాండమైన విజయం సాధించిన ఎన్డీయే కూటమి
- 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో జయకేతనం
- ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
"ఈ మహత్తర విజయం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, టీడీపీ, జనసేన, ఏపీ బీజేపీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి మేం కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఏపీ మరింత అభివృద్ధి చెందేలా పాటుపడతాం" అని ప్రధాని మోదీ వివరించారు.