నేడు తిరుమలకు నారావారి కుటుంబం
- దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం శ్రీవారి దర్శనం
- సాయంత్రానికి తిరుమలకు చేరుకోనున్న లోకేశ్ దంపతులు
- శ్రీవారి సన్నిధిలో రేపు అన్నదానం
అనంతరం ఆలయంలో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అన్నదానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.