మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు
- 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్
- బైబై జగన్ రెడ్డీ, బైబై వైసీపీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
- అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలు
- పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట
వీరి ప్రదర్శనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, నిరసన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.