సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్, ఫిషిన్ ఇండియా ప్రతినిధుల భేటీ
- సచివాలయంలో సీఎంతో వేర్వేరుగా భేటీ అయిన మెయిన్ హార్ట్, ఫిషిన్ ఇండియా ప్రతినిధులు
- మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు మెయిన్ హార్ట్ కంపెనీ ఆసక్తి
- భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు తయారు చేయాలని సీఎం సూచన
సీఎంను కలిసిన ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జాయ్ ఫోక్, మనీష్ కుమార్, అల్తాఫ్ అలీ ఖాన్, వందన కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.