స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఏముంది?: ఏసీబీ కోర్టులో న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన ప్రమోద్ కుమార్ దూబే
- రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారన్న న్యాయవాది
- సీఎం హోదాలో చంద్రబాబు నిధులు మాత్రమే మంజూరు చేశారని వెల్లడి
చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో నిధులు మాత్రమే మంజూరు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారని, ఇందులో చంద్రబాబు పాత్ర ఏముంది? అన్నారు. ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను లంచ్ విరామం తర్వాతకు వాయిదా వేశారు.