పాదయాత్రలో ఏది నోటికొస్తే అది వాగ్దానం చేశారు: పవన్ కల్యాణ్
- అధికారం కోసం జగన్ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారన్న పవన్
- హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శ
- వికలాంగులకు మేలు చేయడంలో విఫలమవుతున్నారని మండిపాటు
మరోవైపు పవన్ ను కలిసిన వికలాంగులు... ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కోట్లు ఖర్చు చేస్తున్నా, వారికి మేలు చేయడంలో విలమవుతున్నారని చెప్పారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే... ఒక్కరికే పెన్షన్ అంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు.