రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్న నారా లోకేశ్.. టీడీపీలో ఉత్కంఠ
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ విచారణ
- లోకేశ్ కు సీఆర్పీసీ 41ఏ కింద సీఐడీ నోటీసులు
- రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్న లోకేశ్
ఇదే కేసులో చంద్రబాబు, పి.నారాయణ తదితరులను కూడా సీఐడీ నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ14గా పేర్కొన్నారు. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ కు వెళ్లిన తర్వాత ఏపీకి లోకేశ్ తొలిసారి వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.