లోకేశ్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశాను: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను వారి వ్యక్తులకు అనుకూలంగా మార్చారన్న ఆర్కే
- కోర్టు విచారణలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్న
- చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలన్న ఎమ్మెల్యే వరప్రసాద్
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ వైపు తిప్పుకున్నారని మండిపడ్డారు. తిరుపతి ఎంపీగా తాను ఉన్నప్పుడు టీడీపీలో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారని.. తనకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు మాదిరి దిగజారిన రాజకీయాలు చేసేవారు ఎవరూ ఉండరని అన్నారు.