India: ఇండియాలోని టాప్ 10 కంపెనీలు ఏమిటో, వాటి విలువ ఎంతో తెలుసా?

  • టాప్ 500 ప్రైవేట్ కంపెనీల జాబితాను విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్, హురూన్ ఇండియా
  • రూ. 17 లక్షల కోట్లకు పైగా విలువతో రిలయన్స్ టాప్
  • రెండు, మూడు స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
List of Indias most valuable companies

మన దేశంలోని అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను యాక్సిస్ బ్యాంక్, హురూన్ ఇండియాలు విడుదల చేశాయి. 2022 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు. అయితే ఈ జాబితాలో కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలకు చోటు కల్పించలేదు. 


దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీలు:
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ - విలువ రూ. 17,25,058 కోట్లు
  • టీసీఎస్ - రూ. 11,68,390 కోట్లు
  • హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - రూ. 8,33,656 కోట్లు
  • ఇన్ఫోసిస్ - రూ. 6,46,985 కోట్లు
  • ఐసీఐసీఐ బ్యాంక్ - 6,33,171 కోట్లు
  • భారతి ఎయిర్ టెల్ - రూ. 4,89,575 కోట్లు
  • హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ - రూ. 4,48,844 కోట్లు
  • ఐటీసీ - రూ. 4,32,359 కోట్లు
  • అదానీ గ్యాస్ - రూ. 3,96,245 కోట్లు
  • అదానీ ఎంటర్ ప్రైజెస్ - రూ. 3,81,610 కోట్లు.

More Telugu News