నేపాల్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. ఐదుగురి మృతి
- మరో 28 మంది గల్లంతు
- దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
- విరిగిపడుతున్న కొండచరియలు
చైన్పూర్, పంచ్ఖపన్ మునిసిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహనాన్ని అడ్డుకోవడం వల్లే వరదలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే దేశంలో ప్రవేశించిన రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.