Kamareddy District: నిద్రలోనే గుండెపోటుతో యువకుడి మృతి

  • కామారెడ్డి జిల్లా లింగంపేటలో విషాదం
  • బీటెక్ విద్యార్థి ప్రసాద్ నిద్రలోనే మృతి
  • తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు
Btech student died in Kamareddy due to heart attack

కామారెడ్డి జిల్లా లింగంపేటలో విషాదం చోటు చేసుకుంది. జగదాంబతండాకు చెందిన బీటెక్ విద్యార్థి ప్రసాద్ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవలే బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సాధించాడు ప్రసాద్. ఇంతలోనే తనయుడి ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

More Telugu News