తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
- తిరుమలలో కొద్దిమేర తగ్గిన భక్తుల రద్దీ
- 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 75,871 మంది భక్తులు
- హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం
నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 75,871 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం లభించింది.