కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
- పుల్వామా దాడి ప్రస్తావన తెచ్చిన జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్
- 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య
- ఘటనపై దర్యాప్తు జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదని కామెంట్
‘‘ఉగ్రదాడి జరిగిన రోజున ప్రధాన మంత్రి మోదీ జిమ్కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్లో ఉన్నారు. ఆయన పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు వల్ల సైనికులు మరణించారని చెప్పాను. దీంతో, ఆయన నాకు మౌనంగా ఉండమని చెప్పారు’’ అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.