విశాఖ వ్యాపారవేత్త భూముల వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
- తమ భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేయాలని కోర్టుకు వెళ్లిన వ్యాపారవేత్త
- ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల జారీ
- సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ కు వెళ్లిన ప్రభుత్వం
- ప్రభుత్వ అప్పీల్ ను కొట్టివేసిన న్యాయస్థానం
సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగిస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువైపుల వాదనల అనంతరం ఇప్పుడు ప్రభుత్వ అప్పీల్ ను కొట్టి వేసింది.